Header Banner

నకిలీ పత్రాల కుంభకోణం.. వంశీకి మరోసారి రిమాండ్! నూజివీడు కోర్టు కీలక నిర్ణయం!

  Fri May 16, 2025 14:35        Politics

నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. మే 29 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈsame కేసులో వంశీ అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాకు కూడా రిమాండ్ విధించారు. నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహారంలో వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్‌ కోరగా, నూజివీడు కోర్టు దానికి అనుమతి ఇచ్చింది. జడ్జి కె. శ్రావణి ముందు వంశీని పోలీసులు హాజరుపరిచారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FakeDocumentsScam #VallabhaneniVamsi #RemandExtended #NuzvidCourt #LandScam #AndhraPolitics